అడవుల విస్తీర్ణం లక్ష్యాన్ని తెలంగాణ చేరుకోవడంలేదు
తెలంగాణ సీఎం కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.అడవుల విస్తీర్ణం లక్ష్యాన్ని తెలంగాణ చేరుకోవడంలేదని తెలిపారు. కంపా నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు. అడవుల పెంపెకానికి కంపా నిధులు వినియోగించుకోవాలన్నారు. రూ. 610 కోట్లు వినియోగించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.