అడవుల విస్తీర్ణం లక్ష్యాన్ని తెలంగాణ చేరుకోవడంలేదు

అడవుల విస్తీర్ణం లక్ష్యాన్ని తెలంగాణ చేరుకోవడంలేదు

తెలంగాణ సీఎం కేసీఆర్​కు కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి లేఖ రాశారు.అడవుల విస్తీర్ణం లక్ష్యాన్ని తెలంగాణ చేరుకోవడంలేదని తెలిపారు. కంపా నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని  కోరారు. అడవుల పెంపెకానికి కంపా నిధులు వినియోగించుకోవాలన్నారు.     రూ. 610 కోట్లు వినియోగించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.