విశాఖ స్టీల్ ప్లాంట్కు వెళ్ళిన తెలంగాణ బృందం
విశాఖ స్టీల్ ప్లాంట్కు వెళ్ళిన తెలంగాణ బృందం. సింగరేణి సీఎండీ ఆదేశాలతో ప్లాంట్ను పరిశీలిస్తున్న ముగ్గురు డైరెక్టర్లు. స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనే విషయంలో సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్న సింగరేణి బృందం. విశాఖ ఉక్కు టెండర్లలో సింగరేణి పాల్గొంటే కేంద్రం అభ్యంతరం చెప్పే అవకాశం ఉందన్న సందేహంలో తెలంగాణ ప్రభుత్వం.