విశాఖ స్టీల్​ ప్లాంట్​కు  వెళ్ళిన తెలంగాణ బృందం

విశాఖ స్టీల్​ ప్లాంట్​కు  వెళ్ళిన తెలంగాణ బృందం

విశాఖ స్టీల్​ ప్లాంట్​కు  వెళ్ళిన తెలంగాణ బృందం. సింగరేణి సీఎండీ ఆదేశాలతో ప్లాంట్​ను పరిశీలిస్తున్న ముగ్గురు డైరెక్టర్లు.  స్టీల్​ ప్లాంట్​ బిడ్ లో పాల్గొనే ​ విషయంలో  సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్న సింగరేణి బృందం. విశాఖ ఉక్కు టెండర్లలో సింగరేణి పాల్గొంటే కేంద్రం అభ్యంతరం చెప్పే అవకాశం ఉందన్న సందేహంలో తెలంగాణ ప్రభుత్వం.