జాతీయ జెండా ఎగురావేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
![జాతీయ జెండా ఎగురావేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64db616de4d5b.jpg)
ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లా కోర్టులో 77వ స్వతంత్ర దినోత్సవం సందర్బంగాజిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారద జాతీయ జెండాను ఎగురవేశారు. మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి.ల్పన, బార్ అససియేషన్ అధ్యక్షులు జెన్నరెడ్డి, ఎజిపి ఎస్. శ్రీనివాస్, నాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.