ఈడీ కేసులో కోర్టు విచారణకు హాజరైన ముఖ్యమంత్రి

ఈడీ కేసులో కోర్టు విచారణకు హాజరైన ముఖ్యమంత్రి

ముద్ర, తెలంగాణ బ్యూరో:దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కీలక పరిణామం సంభవించింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానంలో వీడియో కాన్ఫరెన్స్ రూపంలో విచారణను ఎదుర్కొన్నారు.