లక్ష్మీ నరసింహ రెడ్డి కుటుంబ సభ్యుల పరామర్శించిన మంత్రి
ముద్ర తిరుమలగిరి :నాగారం మండలం వర్ధమానుకోట గ్రామం లో తుంగతుర్తి నియోజకవర్గ సినియర్ నాయకులు పాటి లక్ష్మి నర్సింహా రెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో గురు వారం నాడు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన *రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్ రాష్ట్ర డైరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ సోమా భరత్ కుమార్ తదితరులు*