హాస్టల్ విద్యార్థికి రక్తపు" విరోచనాలు..!

హాస్టల్ విద్యార్థికి రక్తపు" విరోచనాలు..!
  • ఆసుపత్రికి తరలించలోపే మృతి..!
  • విద్యార్థికి రక్తం విరోచనాలు..!
  • శోకసంద్రంలో విద్యార్థి బంధువులు..!

ముద్ర, షాద్ నగర్:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని చటాన్ పల్లి శివారులో ఉన్న బీసీ వెల్ఫేర్ వసతి గృహంలో ఐదవ తరగతి చదువుతున్న దివ్యకాంత్ అనే విద్యార్థి హాస్టల్లో రక్తపు విరోచనలతో బాధ పడుతూ షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోనీ దర్యాప్తు చేస్తున్నారు