పిప్పిరి నుండి ప్రారంభమైన పాదయాత్ర

పిప్పిరి నుండి ప్రారంభమైన పాదయాత్ర

ముద్ర ఆదిలాబాద్: అదిలాబాద్ జిల్లాలోనిపిప్పిరి గ్రామంలోసీఎల్పీ నేతబట్టి విక్రమార్కపాదయాత్రలు ప్రారంభించారుగురువారం  సాయంత్రం పిప్పిరి కి చేరుకున్న బట్టి కి  ఘనం గా స్వాగతం పలికారు పాద యాత్ర లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జి మాణికరావు, ప్రేంసాగర్ రావు, శ్రీధర్బాబు, సాజీద్ ఖాన్, గండ్రత్  సుజాత, మల్లెపూల నర్సయ్య , విశ్వ ప్రసాద్, వన్నెల అశోక్, గజేందర్, మహిమడ్ ఖాన్, మల్లెపూల సత్య నారాయణ  తదితరులు పాల్గొన్నారు