ఆలయంలో చోరీ

రంగారెడ్ది, ముద్ర:రంగారెడ్డి జిల్లా శివరాం పల్లిలోని అమ్మవారి దేవాలయం లో చోరీ జరిగింది శివరాం పల్లి విజయానంద్ గ్రౌండ్ ముందున్న అమ్మవారి ఆలయం లో  చోరీ జరిగింది. అర్థరాత్రి గుర్తు తెలియని దొంగలు ఆలయం తాళలు పగులగొట్టి అమ్మవారి మేడలోని నగలు, హుండీలోని  దోచుకెళ్లిన దుండగులు ఉదయం పూజలు చేసేందుకు ఉదయం ఆలయం వద్దకు వచ్చిన పూజారి చూసే సరికి గుడి తాళలు పగులగొట్టి ఉన్నాయి.పోలీసుల సమాచారం అందించిన పంతులు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.