రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉగ్రవాద కదలికలు లేవు
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉగ్రవాద కదలికలు లేవన్న పోలీసు కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్. అయినప్పటికీ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని అన్నారు. యాదగిరి గుట్ట భద్రత కోసం త్వరలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు.