నేడు బాధ్యతలు చేపట్టిన ముగ్గురు ఏపీ మంత్రులు..

నేడు బాధ్యతలు చేపట్టిన ముగ్గురు ఏపీ మంత్రులు..

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఈరోజు ఏపీ సచివాలయంలో ముగ్గురు మంత్రులు తమ శాఖల బాధ్యతను స్వీకరించారు.  మున్సిపల్ శాఖ మంత్రిగా పొంగునూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. వైద్యారోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు స్వీకరించారు. నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే టీటీడీ ఈవోగా (TTD EO) శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు.