బీజేపీ లో చేరిన గిరిజనులు

బీజేపీ లో చేరిన గిరిజనులు

ముద్ర, షాద్‌నగర్:-వివిధ పార్టీలకు చెందిన 50 మంది గిరిజనులు  బీజేపీ పార్టీలో చేరారు. సోమవారం ఫరూఖ్ నగర్ మండలం గుండ్యానాయక్ తాండా నుండి బిజెపి మండల అధ్యక్షులు దొడల వెంకటేష్ అధ్యక్షతన బీజేపీ సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. వారికి బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గపార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.పార్టీ లొ చేరిన వారిలో సందీప్, మాన్ సింగ్, రాములు నాయక్, బాబు నాయక్,దేవేందర్ నాయక్, రవి నాయక్, మంగ్య నాయక్, తొత్యా నాయక్, మోహన్ నాయక్, కృష్ణ నాయక్, నరేష్ నాయక్, రమేష్ నాయక్, రాకేష్ నాయక్, సురేష్ రతన్ సింగ్, సాయి కుమార్, విస్లావత్ మోహన్, కిషన్, వెంకటేష్, శ్రీనివాస్, మహిళలు లక్ష్మి, బైక్నీ, లలిత, కమలమ్మ, నిలమ్మ, అనిత, తులసి, ఉమ, స్వరూప, ప్రమీల, పద్మ, కవిత, రాధిక, తదితరులు పార్టీ లొ చేరడం జరిగింది.ఈయొక్క కార్యక్రమం లొ  బిజెపి సీనియర్ నాయకులు మోహన్ సింగ్ ,కోడిచర్ల సర్పంచ్ వెంకట్ రెడ్డి ,పిట్టల సురేష్, భీమయ్య, అజయ్ ఆంజనేయులు,  ప్రవీణ్,శివ, శ్రీకాంత్, రవి,తదితరులు పాల్గొన్నారు.