ఏపీ అసెంబ్లీలో రెండు కీలక తీర్మానాలు

ఏపీ అసెంబ్లీలో రెండు కీలక తీర్మానాలు
ఏపీ అసెంబ్లీలో రెండు కీలక తీర్మానాలు ఆమోదించారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని,   బోయ, వాల్మీకి కులస్తులను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానాలు చేశారు.  అసెంబ్లీలో ఆమోదించిన 2 బిల్లులను కేంద్రానికి పంపుతున్నామన్న సీఎం జగన్​. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని,  ఈ తీర్మానాలతో గిరిజనులు, ఆదివాసీలకు ఇబ్బంది ఉండదని అన్నారు.