విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్రం ఆధీనంలోనే ఉండాలి: పవన్​ కళ్యాణ్​

విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్రం ఆధీనంలోనే ఉండాలి: పవన్​ కళ్యాణ్​

విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్రం ఆధీనంలోనే ఉండాలన్న జనసేన అధినేత పవన్​ కళ్యాణ్​. ఏపీ ప్రభుత్వానికి స్టీల్​ ప్లాంటుపై చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేని పాలకులవల్ల విశాఖ ఉక్కు పరిరక్షణ అంశం ముందుకు పోవడంలేదు.