విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్రం ఆధీనంలోనే ఉండాలి: పవన్ కళ్యాణ్
విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్రం ఆధీనంలోనే ఉండాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీ ప్రభుత్వానికి స్టీల్ ప్లాంటుపై చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేని పాలకులవల్ల విశాఖ ఉక్కు పరిరక్షణ అంశం ముందుకు పోవడంలేదు.