తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం

తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం

తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం జరుగుతోంది. సమావేశానికి హాజరుకాని ఇద్దరు మంత్రులు, 12 మంది ఎమ్మెల్యేలు. కీలక  సమావేశానికి నేతల గైర్హాజరుపై చర్చ. వ్యక్తిగత కారణాలతో అనుమతి తీసుకున్నారంటున్న వైసీపీ వర్గాలు.