ముత్యాల జగన్ రెడ్డిని పరామర్శించిన వైఎస్ఆర్, టిడిపి నాయకులు

ముత్యాల జగన్ రెడ్డిని పరామర్శించిన వైఎస్ఆర్, టిడిపి నాయకులు

గన్నేరువరం, ముద్ర  న్యూస్: మండలంలోని మైలారం గ్రామానికి చెందిన బిజెపి మానకొండూర్ నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి ఇటీవల మరణించగా అతని కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జాగిరి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం పరామర్శించారు , నరసింహారెడ్డి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు గౌడ సంఘ నాయకులు సుధగోని సాయితేజగౌడ్, సుధగోని మహేందర్ గౌడ్, బిజెపి నాయకులు సురేష్, వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.