తమిళనాడులో మరో కొత్త వివాదం

తమిళనాడులో మరో కొత్త వివాదం

తమిళనాడులో మరో కొత్త వివాదం రేగింది.     బీజేపీ చీఫ్​ అన్నామలైని టార్గెట్​ చేసిన తమిళ పార్టీలు. తమిళ గీతాన్ని అవమానించారంటూ డీఎంకేతోపాటు తమిళపార్టీల మండిపడుతున్నాయి.     కర్నాటక శివమొగ్గలో ప్రచారంలో పాల్గొన్న అన్నామలై. అక్కడ సమావేశంలో తమిళ గీతాన్ని అవమానించారని ఆరోపిస్తున్నారు.