తమిళనాడులో మరో కొత్త వివాదం
![తమిళనాడులో మరో కొత్త వివాదం](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_644b7a19b5678.jpg)
తమిళనాడులో మరో కొత్త వివాదం రేగింది. బీజేపీ చీఫ్ అన్నామలైని టార్గెట్ చేసిన తమిళ పార్టీలు. తమిళ గీతాన్ని అవమానించారంటూ డీఎంకేతోపాటు తమిళపార్టీల మండిపడుతున్నాయి. కర్నాటక శివమొగ్గలో ప్రచారంలో పాల్గొన్న అన్నామలై. అక్కడ సమావేశంలో తమిళ గీతాన్ని అవమానించారని ఆరోపిస్తున్నారు.