‘జగనన్నకు చెబుదాం’ ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్​ జగన్​

‘జగనన్నకు చెబుదాం’ ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్​ జగన్​

జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్​ జగన్​. దీనికి 1902 టోల్​ ఫ్రీ నెంబర్​ ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు పొందడంలో ఇబ్బందులపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు. సంతృప్తస్థాయిలో వినతుల పరిష్కారమే  ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రతి వినతి పరిష్కారమయ్యేవరకూ ట్రాకింగ్​ ఉంటుంది.