‘జగనన్నకు చెబుదాం’ ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్. దీనికి 1902 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు పొందడంలో ఇబ్బందులపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు. సంతృప్తస్థాయిలో వినతుల పరిష్కారమే ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రతి వినతి పరిష్కారమయ్యేవరకూ ట్రాకింగ్ ఉంటుంది.