సీతారాం ఏచూరిని కలుసుకున్న అరవింద్ కేజ్రీవాల్
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కలుసుకున్నారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు సంబంధించి కేంద్రం ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా సీపీఎం తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. పాలనా అధికారాలకు సంబంధించిన కేంద్రం ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ పోరాటం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నారు.