కరీంనగర్ లో పోలింగ్ కేంద్రాల్లో పర్యటిస్తున్న బండి సంజయ్
![కరీంనగర్ లో పోలింగ్ కేంద్రాల్లో పర్యటిస్తున్న బండి సంజయ్](https://mudranews.in/uploads/images/2024/05/image_750x_6641d383ac8a7.jpg)
ఉదయమే పోలింగ్ కేంద్రాలవద్ద బారులు తీరిన ఓటర్లకు అభివాదం చేస్తున్న బండి సంజయ్, కిసాన్ నగర్ సహా పలు పోలింగ్ కేంద్రాల వద్ద అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న సంజయ్, కాసేపట్లో మానకొండూరు నియోజకవర్గానికి వెళ్లనున్న బండి సంజయ్, మానకొండూరు అనంతరం వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్, సైదాపూర్, హుస్నాబాద్, చిగురుమామిడి, బెజ్జంకి మీదుగా సిరిసిల్ల, వేములవాడ వెళ్లనున్న బండి సంజయ్.