భైంసా లో ఓటేసిన బిజెపి అభ్యర్థి రామారావు పటేల్

భైంసా లో ఓటేసిన బిజెపి అభ్యర్థి రామారావు పటేల్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా ముథోల్ బిజెపి అభ్యర్థి అసెంబ్లీ రామారావు పటేల్ భైంసా  పూలే నగర్ లోని సుభద్ర వాటిక శిశుమందిర్ పాఠశాలలో  తన ఓటు హక్కును కుటుంబ సభ్యుల తో కలిసి వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఎంతో కీలకమైనది అని ప్రతి ఒక్కరు తమరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.