బాలానగర్​లో బీటెక్​ విద్యార్థి ఆత్మహత్య

బాలానగర్​లో బీటెక్​ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్​లోని బాలానగర్​లో బీటెక్​ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.  శివప్రసాద్​ అనే ఈ విద్యార్థి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని చనిపోయాడు.  చదువుకోవాలంటూ తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందాడు. పోలీసులు సూసైడ్​ నోట్​, సెల్​ ఫోన్​ స్వాధీనం చేసుకున్నారు.