బాలానగర్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
![బాలానగర్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6402f1e23f496.jpg)
హైదరాబాద్లోని బాలానగర్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శివప్రసాద్ అనే ఈ విద్యార్థి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని చనిపోయాడు. చదువుకోవాలంటూ తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందాడు. పోలీసులు సూసైడ్ నోట్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.