షాద్నగర్ లో ఓటు వేసిన అభ్యర్థులు
ముద్ర, షాద్నగర్ : సార్వత్రిక ఎన్నికల్లో బాగం గా వివిధ పార్టీల అభ్యర్థులు తమ ఓటు వేశారు. షాద్నగర్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి,శాసనసభ్యులు అంజయ్య యాదవ్ కేశంపేట మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో ఓటు హక్కును వినయోగించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ షాద్నగర్లో ఓటు వేశారు. షాద్ నగర్ పట్టణంలోని 231 పోలింగ్ బూత్ కుంటబడి స్కూల్ లో ఓటు హక్కు వ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులు వినయోగించుకున్నారు.