చంద్రబాబు  అన్ని వర్గాలవారిని మోసం చేశారు- సజ్జల 

చంద్రబాబు  అన్ని వర్గాలవారిని మోసం చేశారు- సజ్జల 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలవారిని మోసం చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వైసీపీ నేతలంతా కలసికట్టుగా పనిచేస్తే 175 సీట్లు గెలుస్తామన్నారు. నాలుగేళ్ళ జగన్​ పాలనలో చరిత్ర సృష్టించామన్నారు. ఇచ్చిన హామీలన్నీ జగన్​ నెరవేర్చారని చెప్పారు. అధికారం కోసం గంటనక్కలన్నీ పగటి వేషాలకు రెడీ అయ్యాయని అన్నారు.