మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ. 8 లక్షల భద్రత చెక్కును అందజేసిన జిల్లా ఎస్పి 

మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ. 8 లక్షల భద్రత చెక్కును అందజేసిన జిల్లా ఎస్పి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  కథలాపుర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్  షేక్ హబీబ్ కుటుంబానికి జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ భద్రత పథకం కింద మంజూరు అయిన రూ.  8 లక్షల చెక్కును అందజేశారు. హబీబ్  కుటుంబానికి పోలీస్ శాఖ తరుపున పూర్తి సహకారం అందిస్తూ వారి కుటుంబానికి భరోసా కల్పిస్తామని ఎస్పి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎ ఎస్పీ  శివం ఉపాధ్యాయ, బి సెక్షన్ సూపరిండెంట్ నయీం  పాల్గొన్నారు