ఓటు వేసిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ మండలం యేoకపల్లి గ్రామం జెడ్పీహెఎస్ లో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, సతీమణి, టీటీడీ బోర్డు సభ్యురాలు గడ్డం సీతా రంజిత్ రెడ్డి తో కలసి ఓటు వినియోగించుకోనారు.