విశాఖ స్టీల్​ ప్లాంట్​ ఈవోఐకి నేటితో గడువు ముగింపు

విశాఖ స్టీల్​ ప్లాంట్​ ఈవోఐకి నేటితో గడువు ముగింపు

విశాఖ స్టీల్​ ప్లాంట్​ ఈవోఐకి నేటితో గడువు ముగుస్తోంది.     మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్​ వేసేందుకు అవకాశం ఉంది.    ఇప్పటివరకు బిడ్లు వేసిన 22 కంపెనీలు. ఈ కంపెనీల్లో 6 విదేశీ, 16 స్వదేశీ కంపెనీలు. సింగరేణి  సంస్థ బిడ్​ వేస్తుందా లేదా అనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్​. ప్రైవేటు కంపెనీలను అనుమతించవద్దంటున్న కార్మిక సంఘాలు. ప్రభుత్వ సంస్థలే విశాఖ స్టీల్​ కొనుగోలు చేయాలని విజ్ఙప్తి చేస్తున్నాయి. బ్లాస్ట్​ ఫర్నేస్​–3ని రన్నింగ్​లో పెట్టడానికి ఆర్​ఐఎన్​ఎల్​ ప్రయత్నాలు చేస్తోంది. ముడి పదార్థాలు ఇస్తే స్టీల్​ ఇస్తామని ప్రకటన. రూ. 5 వేల కోట్ల మూలధనం సమకూర్చే కంపెనీలకు ఆహ్వానం. ముడి పదార్థాలు ఇస్తామని, మూలధనం సమకూరుస్తామని బిడ్లు వేసిన 22 కంపెనీలు. రోలింగ్​ మిల్స్​ ఇవ్వాలని పలు కంపెనీల విజ్ఞప్తి చేస్తున్నాయి. రోలింగ్​ మిల్స్​ ఇవ్వొద్దని కార్మిక సంఘాలు అంటున్నాయి.