BIG Breaking:- కేటీఆర్, హరీష్ రావు ప్రయాణిస్తున్న బస్ పై కోడిగుడ్లతో దాడి...

BIG Breaking:- కేటీఆర్, హరీష్ రావు ప్రయాణిస్తున్న బస్ పై కోడిగుడ్లతో దాడి...

ముద్ర,నల్గొండ:- కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కె ఆర్ ఎం బి కి అప్పగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ మంగళవారం నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభకు వెళ్తోన్న బస్ పై NSUI కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు.నల్లదుస్తులు ధరించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.దీనితో "వీటీ కాలనీ" లో ఉద్రిక్తత ఏర్పడింది.బస్ లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు.