గట్టు స్వరూప కుటుంబాన్ని పమర్శించిన కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్  పద్మావతి

గట్టు స్వరూప కుటుంబాన్ని పమర్శించిన కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్  పద్మావతి

మునగాల మండలం తాడువాయి గ్రామానికి చెందిన గట్టు స్వరూప అనారోగ్యంతో మృతి చెం దడం జరిగింది వారి కుటుంబాన్ని కోదాడ మాజీ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి గట్టు స్వరూప చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న వయసులో స్వరూప మృతి చెందడం బాధాకరమని వారి కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ గట్టు కనకయ్య సర్వేయర్ ముగ్గురు పిల్లల చదువు సొంత ఖర్చులతో చదివిస్తానని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మునగాల మండల కేంద్రంలో రైస్ మిల్లులో  జరిగిన ప్రమాదంలో గాయపడిన తాడువాయి తండకు చెందిన నునావత్ సుందరయ్య మాలోతు గన్య ను పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకొని వారి కుటుంబానికి అండగా ఉంటానని మెరుగైన వైద్యం కోసం సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొలిశెట్టి బుచ్చి పాపయ్య మండల ప్రధాన కార్యదర్శి జిల్లేపల్లి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి వెనేపల్లి వీరబాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుధీర్ రెడ్డి  శ్రీనివాస్ వలోజు శ్రీనివాస్ వార్డ్ మెంబర్ జిల్లేపల్లి బాలకృష్ణ జిల్లపల్లి వినయ్ జిల్లేపల్లి కృష్ణ వీరన్న తదితరులు పాల్గొన్నారు