సీఎం జగన్​ దగ్గరకు చేరిన మాజీ మంత్రి బాలినేని పంచాయితీ

సీఎం జగన్​ దగ్గరకు చేరిన మాజీ మంత్రి బాలినేని పంచాయితీ

సీఎం జగన్​ దగ్గరకు చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్​ రెడ్డి పంచాయితీ. మధ్యాహ్నం 2 గంటలకు జగన్​ను బాలినేని కలుసుకోబోతున్నారు. ఇటీవల వైసీపీ రీజనల్​ కోఆర్డినేటర్​ పదవికి బాలినేని రాజీనామా చేశారు. ప్రకాశం జిల్లాలో ప్రాధాన్యం లేకపోవడంపై బాలినేని అసంతృప్తిగా ఉన్నారు.