సీఎం జగన్ దగ్గరకు చేరిన మాజీ మంత్రి బాలినేని పంచాయితీ
సీఎం జగన్ దగ్గరకు చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పంచాయితీ. మధ్యాహ్నం 2 గంటలకు జగన్ను బాలినేని కలుసుకోబోతున్నారు. ఇటీవల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. ప్రకాశం జిల్లాలో ప్రాధాన్యం లేకపోవడంపై బాలినేని అసంతృప్తిగా ఉన్నారు.