ఘోర రోడ్డు ప్రమాదం....నలుగురు అక్కడిక్కడే దుర్మరణం
ముద్ర,ఆంధ్రప్రదేశ్:-గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం....
కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం....
నలుగురు అక్కడిక్కడే దుర్మరణం మరో వ్యక్తి తీవ్రగాయాలు.....
సమాచారం అందుకున్న వీరవల్లి ఎస్ ఐ చిరంజీవి తన పోలీసులు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన క్షతగాత్రుడిని వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.....
రోడ్డు ప్రమాదం సంభవించిన పూర్తి వివరాలు సేకరిస్తున్న వీరవల్లి పోలీసులు...
రహదారిపై ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా రోడ్డు ప్రమాదం లో నుజ్జునుజ్జైన కారు పక్కకు తీస్తున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది..