ఏపీ పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి
ఏపీ పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. ఫలితాల్లో మొత్తం 72.26 శాతం విద్యర్థుల ఉత్తీర్ణత సాధించారు. టాప్లో పార్వతీపురం మన్యం జిల్లా. చివరి స్థానంలో నంద్యాల జిల్లా. జూన్ 2 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ. బాలుర కంటే 6.11 శాతం బాలికల ఉత్తీర్ణత. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 13 వరకు అవకాశం.