ఏపీ పదో తరగతి  ఫలితాల్లో బాలికలదే పైచేయి

ఏపీ పదో తరగతి  ఫలితాల్లో బాలికలదే పైచేయి

ఏపీ పదో తరగతి  ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు.  ఫలితాల్లో మొత్తం 72.26 శాతం విద్యర్థుల ఉత్తీర్ణత సాధించారు. టాప్​లో పార్వతీపురం మన్యం జిల్లా. చివరి స్థానంలో నంద్యాల జిల్లా. జూన్​ 2 నుంచి అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ. బాలుర కంటే 6.11 శాతం బాలికల ఉత్తీర్ణత. రీకౌంటింగ్​, రీవెరిఫికేషన్​ కోసం ఈ నెల 13 వరకు అవకాశం.