శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిట్టా బాలక్రిష్ణా రెడ్డి

శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిట్టా బాలక్రిష్ణా రెడ్డి

యాదగిరిగుట్ట సెప్టెంబర్ 16 (ముద్ర న్యూస్) తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆనవాయితీగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని  దర్శించుకున్న తెలంగాణ ఉద్యమ నాయకులు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి.