చంద్రబాబు కేసులో ప్రభుత్వంపై మండిపడ్డ జడ్జి

చంద్రబాబు కేసులో ప్రభుత్వంపై మండిపడ్డ జడ్జి

ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా అరెస్టు చేశారంటూ సిఐడి పై మండిపాటు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి  రాజ్యాంగం మారదు రాజ్యాంగాన్ని బట్టి నడుచుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసిన ఏసీబీ కోర్టు జడ్జి. ముందస్తుగా గవర్నర్ కు ఎందుకు సమాచారం ఇవ్వలేదని సిఐడి మరియు పోలీసులను అడిగిన ఏసీబీ కోర్టు జడ్జి. అయోమయంలో సిఐడి ఏపీ పోలీసులు.