కేంద్రాన్ని ఆడిపోసుకోడమే కేసీఆర్ పని
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించారు. నీతి ఆయోగ్కన్నా ముఖ్యమైన పని కేసీఆర్కు ఏముంది అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రాన్ని ఆడిపోసుకోడమే ఆయనకు పని అన్నారు. ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారని అన్నారు.