ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి అల్లోల

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి అల్లోల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర మంత్రి, నిర్మల్ బి ఆర్ ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మల్ రూరల్ మండలంలోని తమ స్వస్థలం ఎల్లపల్లి లో ఆయన తన ఓటు వేశారు.