ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్​ సెటైర్లు

ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్​ సెటైర్లు

ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్​ సెటైర్లు వేశారు. ఈడీ, సీబీఐ కీలుబొమ్మలుగా ఎలా మారాయో దేశం  మొత్తం గమనిస్తోందన్నారు. ప్రధాని మోదీకి అవినీతి గురించి మాట్లాడటం చాలా తేలికన్నారు.  అదానీ విషయంలో అవేవీ వర్తించవు. అదానీ విషయానికొస్తే అవినీతిపై మోదీ చేసే ప్రసంగాలు, నిబంధనలు ఏవీ వర్తించవు. సత్యపాల్​ మాలిక్​ను అరెస్టు చేస్తారనం ప్రచారం జరుగుతోంది. కర్ణాటక బీజేపీ కమిషన్ల వ్యవహారంపై మాత్రం మోదీ స్పందించరని కేటీఆర్​ అన్నారు.