టెన్త్ క్లాస్ ప్రశ్నపత్రాల లీక్పై విచారణకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశం
![టెన్త్ క్లాస్ ప్రశ్నపత్రాల లీక్పై విచారణకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశం](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_642bcca1c7a48.jpg)
వరుసగా టెన్త్ క్లాస్ ప్రశ్నపత్రాలు లీక్ అవుతుండటంతో విచారణకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. తక్షణమే విచారించాలని డీఈవో, హన్మకొండ డీఈవోలకు ఆదేశించారు. ప్రశ్నప్నతాలు బయటకు రావడంతో విద్యా శాఖలో కలకలం రేగుతోంది. వరంగల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయాలని రూరల్, అర్బన్ జిల్లా అధికారులను ఆదేశించారు.