టెన్త్​ క్లాస్​ ప్రశ్నపత్రాల లీక్​పై  విచారణకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశం

టెన్త్​ క్లాస్​ ప్రశ్నపత్రాల లీక్​పై  విచారణకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశం

వరుసగా టెన్త్​ క్లాస్​ ప్రశ్నపత్రాలు లీక్​ అవుతుండటంతో విచారణకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. తక్షణమే విచారించాలని డీఈవో, హన్మకొండ డీఈవోలకు ఆదేశించారు.  ప్రశ్నప్నతాలు బయటకు రావడంతో విద్యా శాఖలో కలకలం రేగుతోంది.  వరంగల్​ కమిషనర్ కు ఫిర్యాదు చేయాలని రూరల్​, అర్బన్​ జిల్లా అధికారులను  ఆదేశించారు.