ప్రజాపాలన అభయహస్తం  కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి...ఎమ్మార్వో.

ప్రజాపాలన అభయహస్తం  కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి...ఎమ్మార్వో.

ముద్ర,పాలకీడు: ప్రజాపాలన.దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం  మండల పరిధిలోని  చెరువు తండా గ్రామంలో నిర్వహించారు.  తాసిల్దార్ శ్రీదేవి  కౌంటర్లను పరిశీలించి  మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి ఐదు గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తారని చెప్పారు.  పాల్గొని  ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ   భూక్య గోపాల్ నాయక్, జడ్పిటిసి బుజ్జి మోతిలాల్ నాయక్ , గ్రామ సర్పంచ్ దేవి కృష్ణ నాయక్, ఉప సర్పంచ్ నాగేశ్వరరావు నాయక్, స్పెషల్ ఆఫీసర్ పిచ్చయ్య, బి ఎల్ ఓ వసుంధర, బానోతు సోమ్లా నాయక్, రాజు నాయక్ ,సైదా నాయక్ , ఆశ కార్యకర్తలు అంగన్వాడి టీచర్లు ఏఎన్ఎంలు ,గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.