నార్సింగీ అప్పా జంక్షన్ వద్ద కారు బీభత్సం, ఒకరి మృతి

నార్సింగీ అప్పా జంక్షన్ వద్ద కారు బీభత్సం, ఒకరి మృతి

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:  నార్సింగీ అప్పా జంక్షన్ వద్ద కారు బీభత్సం సృష్టించడంతో ఒకరు మృతి చెందగ పలువురు గాయాల పాలయ్యరు. కారు ని మితిమీరిన వేగం గా నడపధం వలె ప్రమాదం చోటు చోటుచేసుకున్నట్లు తేలుస్తోంది. ఢీవైడర్ ను ఢీ కొంటూ అవతలి రోడ్డులో ఎదురు వస్తున్న ఆటో ను కార్ డీ కొట్టింది. ఆటో నడుపుతున్న డ్రైవర్ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమం గా ఉన్నట్లు తేలుస్తుంది. మితిమీరిన వేగం తో దూసుకు వచ్చి ఆటోను కియా సెల్టాస్ కారు డీ కొనడంతో భారీ గా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మృతుడు ఉపేందర్ గా గుర్తించగా, క్షతగాత్రులు అరవింద్, ప్రకాశ్ లను ప్రీమియర్ ఆసుపత్రికి తరలింపు. దింతో హుటాహుటిన ఘటన స్థలానికి నార్సింగీ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.