విశాఖ కిడ్నీ రాకెట్​ కేసులో  కొనసాగుతున్న దర్యాప్తు 

విశాఖ కిడ్నీ రాకెట్​ కేసులో  కొనసాగుతున్న దర్యాప్తు 

విశాఖ కిడ్నీ రాకెట్​ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. తిరుమల ఆస్పత్రి ఎండీ పరమేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న డాక్టర్​ స్రవంత్​ కోసం వేట కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసులకు లొంగిపోయిన కామరాజు. పరారీలో ఉన్న ఎలీనా కోసం పోలీసులు గాలిస్తున్నారు.