బీజేపీ ఏపీ ఇన్చార్జి మురళీధరన్తో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటీ
![బీజేపీ ఏపీ ఇన్చార్జి మురళీధరన్తో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటీ](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_642bcb0f65dcd.jpg)
బీజేపీ ఏపీ ఇన్చార్జి మురళీధరన్తో ముగిసిన జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ. 45 నిమిషాలపాటు కొనసాగిన సమావేశం. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఏపీలో తాజా రాజకీయ పరిస్థితిపై చర్చ జరిగింది. మరికొంతమంది బీజేపీ అగ్రనేతలను కలవనున్న పవన్. సాయంత్రం కీలక విషయాలు చెబుతానని వెల్లడి.