బీజేపీ ఏపీ ఇన్​చార్జి మురళీధరన్​తో ముగిసిన  పవన్​ కళ్యాణ్​ భేటీ

బీజేపీ ఏపీ ఇన్​చార్జి మురళీధరన్​తో ముగిసిన  పవన్​ కళ్యాణ్​ భేటీ

బీజేపీ ఏపీ ఇన్​చార్జి మురళీధరన్​తో ముగిసిన జనసేనాని పవన్​ కళ్యాణ్​ భేటీ. 45 నిమిషాలపాటు కొనసాగిన సమావేశం. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఏపీలో తాజా రాజకీయ పరిస్థితిపై చర్చ జరిగింది.    మరికొంతమంది బీజేపీ అగ్రనేతలను కలవనున్న పవన్​. సాయంత్రం కీలక విషయాలు చెబుతానని వెల్లడి.