విమానంలో మందు బాబుల హల్చల్.. నలుగురిని అడుగులోకి తీసుకున్న పోలీసులు

విమానంలో మందు బాబుల హల్చల్.. నలుగురిని అడుగులోకి తీసుకున్న పోలీసులు
ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి: విమానం లో మందు బాబులు హల్చల్ సృష్టించారు. మద్యం మత్తులో విమానంలో హంగామా సృష్టించడం, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ అధుపు లోకి తేసుకోవడం జరిగింది . దోహా నుంచి కొచ్చిన్ వెళ్తున్న విమానంలో మద్యం సేవించి నలుగురు యువకులు హంగామా చేయగా, ఇండిగో సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయాగా , వారు శంషాబాద్ విమానాశ్రయం అరేవేల్స్ లో మళ్లీ హంగామా చేసారు.
ఈ నలుగురిని శంషాబాద్ విమానాశ్రయం లో ఆర్.జి.ఐ పోలీసులుఅదుపులోకి తిసుకున్నారు. శంషాబాద్ ఆర్.జి.ఐ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.