అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
- నెత్తురోడిన రహదారి
- ఐదు మంది మృతి పదకొండు మందికి తీవ్రగాయాలు
- మరో ఏడు మంది పరిస్థితి విషమం,తిరుపతి రుయాకు తరలింపు
- చిత్తూరు టూ హైదరాబాద్ రహదారి kVపల్లిమండలం
- మఠంపల్లి దగ్గర ప్రమాదం
- కడప వైపు నుండి లారీ చిత్తూరు వెళుతుండగా
- తుఫాన్ వాహనం తిరుమల నుండి కర్ణాటక బెల్గాం అత్తిని 16మంది వెళ్లే క్రమంలో ప్రమాదం
- లారీ తుఫాన్ వాహనాన్ని ఢీ కొనడంతో
- చల్లాచదురుగా మృతదేహాలు
- తెల్లవారు జాము 2:30 నిమిషాలకు ప్రమాదం
- చిమ్మచీకట్లో నిద్దరమత్తులో ప్రమాదం
- నిద్రమత్తులో గాలిలో కలసిన ప్రాణాలు
- మృతులు సంఖ్య పెరిగేఅవకాశం