రాజానగరం జెడ్పీ హైస్కూలులో స్టూడెంట్స్ వార్
రాజానగరం జెడ్పీ హైస్కూలులో దుర్ఘటన జరిగింది. తూర్పు గోదావరి రాజానగరంలో స్టూడెంట్స్ మధ్య వార్ జరిగింది. 9వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరిని కత్తితో పొడిచిన మరో విద్యార్థి. ఉపాధ్యాయుల ఎదుటనే ఎగ్జామ్ హాల్లో ఘటన జరిగింది. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.