రాజానగరం జెడ్పీ హైస్కూలులో స్టూడెంట్స్​ వార్

రాజానగరం జెడ్పీ హైస్కూలులో స్టూడెంట్స్​ వార్

రాజానగరం జెడ్పీ హైస్కూలులో  దుర్ఘటన జరిగింది. తూర్పు గోదావరి రాజానగరంలో స్టూడెంట్స్ మధ్య ​ వార్​ జరిగింది.  9వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది.     ఇద్దరిని కత్తితో పొడిచిన మరో విద్యార్థి. ఉపాధ్యాయుల ఎదుటనే ఎగ్జామ్​ హాల్​లో ఘటన జరిగింది. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా  ఆస్పత్రికి తరలించారు.