టాటా ఏసీ నీ ఢీ కొట్టిన లారీ ఒకరు మృతి

టాటా ఏసీ నీ ఢీ కొట్టిన లారీ ఒకరు మృతి

చిలుకూరు, ముద్ర : చిలుకూరు మండలంలోని కవిత కాలేజీ దగ్గర ఆదివారం కోదాడ నుండి వెళ్తున్న ఏపీ 07TN3456 గల, టాటా ఏసీ ని హుజూర్నగర్ నుంచి వస్తున్న ఏపీ 39 TT 1373 గల లారీ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినాడు, వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా జాన్ పాడు కి చెందిన ఆదినారాయణగా గుర్తించారు, అతని పని నిమిత్తం ఖమ్మం పోయి వస్తుండగా మార్గం మధ్యలో కవితా కాలేజ్ దగ్గర హుజూర్ నగర్ నుంచి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినాడు, పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.