సింగరేణిలో తెలంగాణ దశాబ్ది అవతరణ ఉత్సవాలు

సింగరేణిలో తెలంగాణ దశాబ్ది అవతరణ ఉత్సవాలు

సింగరేణిలో ధూంధాం గా తెలంగాణ దశాబ్ది అవతరణ ఉత్సవాలు. మహిళా ఉద్యోగుల బతుకమ్మ ఆటలు, డీజే తెలంగాణ పాటలతో ఉద్యోగుల ధూంధాం. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా RK 5 గని ప్రాంగణంలో గ్రూప్ ఏజెంట్ A V రెడ్డి, మేనేజర్ అబ్దుల్ ఖదీర్ లు ధూంధాం డాన్స్ లతో  ఉత్సవాలు ప్రారంభించి ఉద్యోగుల్లో ఉత్సాహం నింపారు. ఆటపాటలతో సింగరేణి ప్రాంతంలో కోలాహాలంగా ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు.