కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత
![కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64b8daf79e84b.jpg)
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...రాచకొండ సిపి చౌహన్
సంఘటన స్థలానికి చేరుకున్న రాచకొండ సిపి చౌహన్