కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...రాచకొండ సిపి చౌహన్
సంఘటన స్థలానికి చేరుకున్న రాచకొండ సిపి చౌహన్