బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ

బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్ ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. జూన్ 1 నుండి ఆన్లైన్ లో అడ్మిషన్లు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. జూన్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలు www.rgukt.ac.in లో పొందవచ్చని తెలిపారు.