పదవీ విరమణ చేసిన వ్యక్తికి మళ్ళీ పదవి ఏంటి? : మల్లు భట్టి విక్రమార్క 

పదవీ విరమణ చేసిన వ్యక్తికి మళ్ళీ పదవి ఏంటి? : మల్లు భట్టి విక్రమార్క 

సోమేష్​ కుమార్​కు మళ్ళీ పదవి ఇవ్వడంపై సీఎల్​పీ నేత భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన వ్యక్తికి మళ్ళీ పదవి ఏంటని ప్రశ్నించారు. ధరణి పేరు చెప్పి పేదలకు ఇచ్చిన భూములను కూడా లాక్కుంటున్నారని అన్నారు. 25 లక్షల కోట్ల విలువైన పేదల భూములను లాక్కుంటున్నారని అన్నారు. కుట్రదారుడిని సలహాదారుగా పెట్టుకున్నారని మండిపడ్డారు.