ఏసీబీకి చిక్కిన మహిళా అధికారి

ఏసీబీకి చిక్కిన మహిళా అధికారి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అగ్రికల్చర్ మార్కెటింగ్ పాడి కొనుగోలు శాఖ అధికారి శారద 65 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నపై ఏసీబీ అధికారులు.